Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహదారి పక్కనే మహిళ శవం దగ్ధం: అత్యాచారం చేసి తగులబెట్టేశారా?

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (13:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సమీపంలో కర్ణి రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో సోమవారం ఉదయం స్థానికులు గుర్తించారు.
 
మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి వుండటంతో తొలుత ఆ మృతదేహం పురుషుడిదా స్త్రీదా అనే అనుమానం కలిగింది. ఐతే కాలిన శవానికి కాస్తంత దూరంలో మహిళకు సంబంధించిన కొన్ని వస్తువులు లభించాయి. దీనితో దగ్ధం చేసిన మృతదేహం మహిళదేనని గుర్తించారు.
 
పోలీసులు ఇంకా ప్రాథమిక దర్యాప్తు జరుపుతున్నారు, వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఐతే దుండగులు ఎవరైనా మహిళపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి దగ్ధం చేశారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments