Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుట్లలో అక్క మృతి.. చెల్లి కనిపించట్లేదు..

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (11:24 IST)
కోరుట్లలో అక్క మృతి చెందింది. చెల్లి మిస్ అయ్యింది. తల్లిదండ్రులు ఓ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్ వెళ్లారు. తెల్లాసరికి అక్క సోఫాలో శవమై వుంది. చెల్లి కన్పించడం లేదు. ఈ విషాధం ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఇంట్లో మందు సీసాలు కన్పించడం, చెల్లి మిస్సవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చెల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కను ఆమె చంపిందా అనే అనుమానాలు నెలకొన్నాయి. భీమునిదుబ్బలో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులకు ఓ కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటుండగా.. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ ఇంజినీర్గా వర్క్ ఫ్రం హోం చేస్తోంది. 
 
ఇక చెల్లి చందన బీటెక్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటుంది. శ్రీనివాస్‌రెడ్డి దంపతులు చిన్న కూతురుకు ఫోన్‌కు చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తండ్రి పక్కింటివారికి ఫోన్ చేసి ఇంటికివెళ్లి చూడమనగా.. వారు వెళ్లి తలుపులు తెరిచి చూస్తే దీప్తీ సోఫాలో చనిపోయి ఉంది. 
 
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు. చెల్లి చందన కనిపిచపోవడంతో ఆమె ఆచూకీ కోసం బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments