Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుట్లలో అక్క మృతి.. చెల్లి కనిపించట్లేదు..

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (11:24 IST)
కోరుట్లలో అక్క మృతి చెందింది. చెల్లి మిస్ అయ్యింది. తల్లిదండ్రులు ఓ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్ వెళ్లారు. తెల్లాసరికి అక్క సోఫాలో శవమై వుంది. చెల్లి కన్పించడం లేదు. ఈ విషాధం ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఇంట్లో మందు సీసాలు కన్పించడం, చెల్లి మిస్సవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చెల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కను ఆమె చంపిందా అనే అనుమానాలు నెలకొన్నాయి. భీమునిదుబ్బలో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులకు ఓ కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటుండగా.. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ ఇంజినీర్గా వర్క్ ఫ్రం హోం చేస్తోంది. 
 
ఇక చెల్లి చందన బీటెక్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటుంది. శ్రీనివాస్‌రెడ్డి దంపతులు చిన్న కూతురుకు ఫోన్‌కు చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తండ్రి పక్కింటివారికి ఫోన్ చేసి ఇంటికివెళ్లి చూడమనగా.. వారు వెళ్లి తలుపులు తెరిచి చూస్తే దీప్తీ సోఫాలో చనిపోయి ఉంది. 
 
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు. చెల్లి చందన కనిపిచపోవడంతో ఆమె ఆచూకీ కోసం బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments