Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు.. రెండోసారి భోజనం చేసిన మహిళపై కర్రలతో దాడి

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (19:42 IST)
పెళ్లి విందులో ఓ మహిళ రెండో సారి భోజనం చేసిందని ఆమెపై దాడికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుబీర్ మండలం సేవాదాస్ నగర్ తండాలో ఓ వివాహం జరిగింది.  
 
గత రెండు రోజుల క్రితం తండాలో ఓ విందు వేడుక జరిగింది. అయితే ఇదే తండాకు చెందిన రోజా భాయి అనే మహిళా భోజనం చేసేందుకు వెళ్ళింది. రెండోసారి సైతం భోజనం చేస్తుండగా.. గమనించిన కొందరు ఆమెను అడ్డుకొని దాడి చేశారు.
 
దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా.. సదరు మహిళ తలపై కర్రలతో దాడి చేశారు. ఘర్షణను ఆపడానికి వెళ్లిన వారికి సైతం గాయాలయ్యాయి. 
 
తీవ్ర గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు కుబీర్ పోలీసులు ఐదుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments