Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎందుకు.. వదిలేయండి.. ఆడకండి: ఓవైసీ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (16:21 IST)
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు టీమ్‌ను పంపకూడదని భారత్ నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని ఓవైసీ తెలిపారు.  
 
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాక్ మధ్య మ్యాచ్‌కు ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌కు భారత క్రికెటర్లు వెళ్లనప్పుడు పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో ఎందుకు ఆడుతున్నారు? పాక్‌తో ఆడకుంటే ఏమవుతుంది? రూ.2వేల కోట్ల నష్టం వస్తుందా?  కానీ, అది మన దేశం కంటే ముఖ్యమా? వదిలివేయండి, ఆడకండి’ అని అసదుద్ధీన్ కామెంట్లు చేశారు. 
 
వచ్చే ఏడాది ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లబోదని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన ప్రకటనపై ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని తాను కోరుకుంటున్నానని అసద్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments