భాగ్యనగరిలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఏంటది?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:05 IST)
భాగ్య నగరిలో మందు బాబులకు చెడు వార్త. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర వ్యాప్తంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ దుకాణాల మూసివేత రెండు రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే, శుక్ర, శనివారాల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. 
 
అలాగే, దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులను మూతపడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ దుకాణాలను మూసివేయనున్నారు. మద్యంషాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, గణేష్ నిమజ్జాన్ని పురస్కరించుకుని తెలంగాణాలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, నవంబరు 12వ తేదీన వచ్చే సెలవు దినాన్ని పని దినంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments