Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరిలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్, ఏంటది?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (11:05 IST)
భాగ్య నగరిలో మందు బాబులకు చెడు వార్త. గణేష్ నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్ నగర వ్యాప్తంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేశారు. ఈ దుకాణాల మూసివేత రెండు రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే, శుక్ర, శనివారాల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. 
 
అలాగే, దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మద్యం షాపులను మూతపడనున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఈ దుకాణాలను మూసివేయనున్నారు. మద్యంషాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, గణేష్ నిమజ్జాన్ని పురస్కరించుకుని తెలంగాణాలోని పలు జిల్లాల్లో శుక్రవారం విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇవ్వగా, నవంబరు 12వ తేదీన వచ్చే సెలవు దినాన్ని పని దినంగా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments