Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలుచేస్తే మరో ఉద్యమం తప్పదు: విజయశాంతి హెచ్చరిక

Webdunia
మంగళవారం, 23 జూన్ 2015 (16:57 IST)
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చారు. ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమలు చేసే విషయంపై ఆమె స్పందించారు. తెలంగాణలో సెక్షన్ 8 అమలు చేయడం అంటే ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే అవుతుందని అన్నారు. 
 
ఈ విషయంలో ఏ మాత్రం తేడాలు జరిగినా, సెక్షన్ ఎనిమి అమలు చేసినా మరో ఉద్యమం తప్పదని విజయశాంతి హెచ్చరించారు. కాగా రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న విజయశాంతి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments