Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త యేడాదిలో తెలంగాణ ప్రజలకు షాకిచ్చిన విజయ డైరీ

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:38 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సరంలో విజయ పాల డైరీ తేరుకోలేని షాకిచ్చింది. ఈ డైరీ తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెల్సిందే. లీటరు పాలపై రూ.2 పెంచింది. అటు హోల్‌సేల్ మిల్క్ ధర లీటరుకు రూ.4 పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ పెంచిన ధరలు కొత్త ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
 
అలాగే, 200 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై 50 పైసలు, 300 మిల్లీ లీటర్ల డబుల్ టోన్డ్ మిల్క్‌పై రూపాయి చొప్పిన పెంచినట్టు పేర్కొంది. 500 మిల్లీ లీటర్ల డైట్ మిల్క్‌పై రూపాయి ధరను పెంచింది. అనివార్య పరిస్థితుల్లోనే ఈ ధరలను పెంచామని, వినియోగదారులు పెద్ద మనస్సుతో అర్థం చేసుకోవాలని విజయ పాల డెయిరీ సంస్థ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments