Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ్ కుమార్ రెడ్డి@గాంధీ భవన్.. స్పీచ్ పాయింట్స్

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (16:15 IST)
* ఏఐసీసీ ఆదేశాల మేరకు ముందుగా preamble చదివి ఉపన్యసించిన ఉత్తమ్.
 
* అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్‌ను నియమించారు.
 
*దేశంలో ప్రజలందరూ రాజ్యాంగ ను గౌరవించాలి...
 
* నేటి పాలకులు రాజ్యాగం ను తుంగలో తొక్కి పాలిస్తున్నారు.
 
* నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం లేదు...
 
* కాశ్మీర్‌లో ప్రజలను మోదీ ప్రభుత్వం అణచి వేస్తుంది....
 
* CAA, NRC చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం...
 
* తెలంగాణ లో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదు...
 
* ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు...
 
* ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బెదిరించి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారు.
 
* బీజేపీ, టీఆర్ఎస్, ఎమ్ ఐ ఎమ్... లు లోపాయకారి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నారు.

* కేసీఆర్ ఎందుకు CAA విషయంలో రాజకీయ నాటకాలు ఆడుతున్నారు...
 
* ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ తీర్చిదిద్దింది.
 
* అందుకే దశాబ్దాల పాటు దేశాన్ని పాలించింది.

* మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ధనం,మద్యం విపరీతంగా ప్రభావితం చేసింది.
 
* కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల నుంచి... మున్సిపల్ ఎన్నికల వరకు ఓటింగ్ శాతం పెరుగుతుంది....
 
* కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలు కాపాడటానికి నిరంతరం కృషి చేస్తోంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments