Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విషాదం : కరోనా వైరస్ సోకి రెండేళ్ళ బాలుడు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (09:09 IST)
తెలంగాణా రాష్ట్రంలో విషాదం జరిగింది. కరోనా వైరస్ సోకి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని మద్దూరు మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్దూరు మండలంలోని నారాయణపేటకు చెందిన రెండేళ్ళ బాలుడు న్యూమోనియాతో బాధపడుతుంటే నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, ఆ వైద్యుల సూచన మేరకు ఆ బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తూ రాగా, ఆ బాలుడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతని తండ్రి ద్వారానే బాలుడికి కరోనా వైరస్ సోకివుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో మృతుని తల్లిదండ్రులకు కూడా ఈ పరీక్షలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments