Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సర్కారు నుంచి మరో నోటిఫికేషన్.. 24 పోస్టుల భర్తీ

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (16:25 IST)
తెలంగాణ సర్కారు నుంచి తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. రాష్ట్రంలో ఫుడ్సఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులను జనరల్ రిక్రూట్ మెంట్ కింద భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. 
 
ఈ నెల 29 నుంచి ఆన్ లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఆగస్టు 26 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 
 
దీనికి సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు. గ్రూప్ -4 జాబితాపై త్వరలోనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments