Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న మంత్రి హరీష్ రావు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (09:05 IST)
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి, తెరాస సీనియర్ నేత టి.హరీష్ రావు నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం అలిపిరి మొదటి మెట్టువద్ద మంత్రి హరీష్ రావు కొబ్బరికాయ కొట్టి తన నడకను ప్రారంభించారు. 
 
ఆయన శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడక ద్వారా తిరుమలకు చేరుకున్న హరీష్ రావుకు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద తితిదే అధికారులు పుష్పగుచ్ఛ ఇచ్చి స్వాగతం పలికారు. మంత్రి హరీష్  రావు పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు. 
 
మరోవైపు, మంత్రి హరీష్ రావు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. శుక్రవారం హెల్పింగ్ ఛాలెంజ్‌ను ప్రారంభిచనున్నారు. ఇందులో భాగంగా, తెరాస కార్యకర్తలు కష్టాల్లో ఉన్న ఎవరికైనా సాయం చేయాల్సివుంటుంది. ఆ తర్వాత సహాయం చేసినవారితో సెల్ఫీ దిగి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయాల్సివుంటుంది. ఇదే విధంగా మరికొందరికి సాయం చేయాలని ఛాలెంజ్ చేయాల్సివుంటుంది.

 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments