Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (09:52 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట విషాదం నెలకొంది. ఈమె తండ్రి లింగ్యా నాయక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తమ సొంతూరైన పాలమూరు జిల్లా కురవి మండలం పెద్ద తండాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే మంత్రి సత్యవతి రాథోడ్ మేడారం జాతర నుంచి సొంతూరుకు బయలుదేరి వెళ్లారు. 
 
కాగా, ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన మేడారం జాతరలో మంత్రి సత్యవతి రాథోడ్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతర ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే ఆమె మేడారంలో ప్రత్యక్షంగా పరిశీలిస్తూ వచ్చారు. 
 
గత వారం నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో తండ్రి మరణవార్త విన్న ఆమె హుటాహుటిన సొంతూరుకు వెళ్లింది. జాతరకు ముందు రోజు కూడా ఇలా జరగడంతో మంత్రి ఇంటి తీవ్ర విషాదం అలుముకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments