Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం 11 గంటలకు టి సెట్-2021 ఫలితాలు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:08 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఈసెట్ -2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టీ పాపిరెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. 
 
ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారి వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments