బుధవారం 11 గంటలకు టి సెట్-2021 ఫలితాలు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:08 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఈసెట్ -2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టీ పాపిరెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. 
 
ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారి వెబ్‌సైట్‌ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments