Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెసిఆర్ ఇలా చేస్తాడనుకోలేదు... ఏం చేశాడు...?!

తెలంగాణ రాష్ట్రం. ఆర్ధికంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కావాల్సినంత నిధులును రాష్ట్రం. అందులోను కొత్త రాష్ట్రం... కొత్త ప్రభుత్వం.. కొత్త ముఖ్యమంత్రి.. కొత్త పాలన. దేశ ప్రజలు ఈ కొత్త రాష్ట్రంలో ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనుకున్న విధం

Webdunia
సోమవారం, 22 మే 2017 (17:12 IST)
తెలంగాణ రాష్ట్రం. ఆర్ధికంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా కావాల్సినంత నిధులును రాష్ట్రం. అందులోను కొత్త రాష్ట్రం... కొత్త ప్రభుత్వం.. కొత్త ముఖ్యమంత్రి.. కొత్త పాలన. దేశ ప్రజలు ఈ కొత్త రాష్ట్రంలో ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనుకున్న విధంగా పెద్దగా ఏమీ జరుగలేదు కానీ.. అక్కడక్కడా అభివృద్ధి మాత్రం జరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకే కుటుంబం ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే ఆ కుటుంబం ఎంతో మనస్సున్న కుటుంబమని నిరూపించుకుంది.  
 
తన దగ్గర పనిచేసే వారిని తక్కువగా చిన్నచూపు చూసే సిఎంలను చూశాం. కానీ ఇలా తన కింద పని చేసే ఒక వంట మనిషి సతీష్‌ పెళ్ళికి హాజరవడమే కాకుండా అతన్ని గుండెలకు హత్తుకున్నారు సిఎం కెసిఆర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండేరు సతీష్‌ చాలాకాలంగా కెసీఆర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. 
 
ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన శిరీషతో పెళ్ళి నిశ్చమయైంది సతీష్‌కు. అతని ఆర్థిక స్థోమత సరిగా లేదని తెలుసుకున్న కెసిఆర్, ఆయన సతీమణి శోభ దగ్గరుండి వివాహం చేశారు. ఈ వివాహానికి ఎంపి కవిత, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. వివాహానికి హాజరైన పెళ్ళికుమారుడు, పెళ్ళికుమార్తె బంధువులు కెసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments