Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదంతా మిమిక్రీ... పెట్టినవాళ్లను వదలను... రాజయ్య ఫైర్

రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:28 IST)
రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో టేపును వదిలారని తెరాస ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. ఆ టేపులు పెట్టిన అడ్మిన్ ఎవరో తేల్చేందుకు పోలీసు కేసు పెట్టినట్లు వెల్లడించారు. తన పరువు ప్రతిష్టలను బజారుకీడ్చిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
కాగా తెరాస తరుపున వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి బరిలోకి దిగనున్న రాజయ్య మరో తెరాస మహిళా నాయకురాలితో అసభ్యంగా మాట్లాడారంటూ పలు చానళ్లలో నిన్నటి నుంచి ఓ ఆడియో హల్చల్ చేస్తోంది. వారిమధ్య జరిగిన సంభాషణను కూడా బయటకు వచ్చాయి. వెలికి వచ్చిన ఆడియోలో కొన్నిచోట్ల బీప్ సౌండ్ కూడా వున్నది. మరి ఈ ఆడియో నిజంగా రాజయ్యదేనా లేదంటే ఆయన చెప్పినట్లు మిమిక్రీ ఆర్టిస్టులతో చేయించినదో తేలాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments