Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ధాన్యం కొనుగోలుపై తెరాస వాయిదా తీర్మానం

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:15 IST)
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజునే తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీ ధాన్యం కొనుగోలుపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు తెరాస సభ్యులు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయని అందువల్ల రూల్ 267 కింద తక్షణం ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు తెరాస ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. 
 
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల తెలంగాణా రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతుందని ఆయన ఆరోపించారు. పైగా, కేంద్రం కూడా పంట సేకరణపై వివక్షాపూరిత వైఖరిని అవలంభిస్తుందన్నారు. అందువల్ల ధాన్యం సేకరణ అంశంపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments