Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో రైల్లో మహిళా టిసీపై దాడి

Webdunia
బుధవారం, 23 జులై 2014 (22:16 IST)
సికింద్రబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ లో టిటిఈ పై దాడికి పాల్పడ్డారు ప్రయాణికులు. సికింద్రబాద్ లింగంపల్లి MMTS రైళ్లో విధులు నిర్వర్తిస్తున్న కౌసల్య అనే టిటిఈ ప్రయాణికుల నుంచి టిక్కెట్లు అడుగుతున్న సమయంలో ఓ మహిళ తన వద్ద టిక్కెట్ లేదంటు సమాధానం చేప్పింది. 
 
దీంతో ఆమె వద్ద నుంచి మొబైల్ తీసుకోనే ప్రయత్నం చేయగా ఇరువురు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. దీంతో గొడవ పెరిగిపోవటంతో సంజీవయ్య పార్కు నుంచి బేగంపేట రైల్వే స్టేషన్ రాగానే MMTS టిటివి వారిని రైళ్ళో నుంచి దింపి పోలీసులకు సమాచారం అందించింది. 
 
టిటిఈ ఈ గొడవలో తనపై నలుగురు వ్యక్తులు చేయిచేసుకున్నట్లు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments