Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ తరపున పోటీ చేస్తానంటున్న నటి రేష్మా రాథోడ్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:14 IST)
భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ నటి రేష్మా రాథోడ్ వ్యాఖ్యానిస్తోంది. ఈమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. 
 
ఖమ్మం జిల్లా జూలూరుపాడులోని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుకూరి రమేష్‌ గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటిని అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆమె ఆరోపించారు. 
 
పార్టీ ఆదేశిస్తే వైరా నియోజకవర్గంనుంచి తాను పోటీచేస్తానని తెలిపారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెరాస ప్రభుత్వం సహకరించకుండా దానిని మెదక్‌కు తరలించాలని చూసిందని ఆరోపించారు. 
 
బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments