Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరానికి ఏమైంది.. ఎక్కడ చూసినా టూ-లెట్ బోర్డులే!

Webdunia
సోమవారం, 6 జులై 2020 (10:55 IST)
దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. అయితే, ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. ముంబై, చెన్నై, బెంగుళూరు తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగర వాసులు వణికిపోతున్నారు. 
 
అదేసమయంలో హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వీలుగా మరోమారు లాక్డౌన్ విధించవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరేతులు తమతమ ఇళ్ళను ఖాళీ చేసి సొంతూళ్ళకు వెళ్లిపోయారు. దీంతో అనేక గృహాలకు టూలెట్ బోర్డులు వేలాడుతున్నాయి. 
 
ప్రధానంగా ఐటీ ఉద్యోగులంతా నగరాన్ని వీడి తమతమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. ఐటీ ఉద్యోగులకంతా వర్క్  ఫ్రమ్ హోం సౌకర్యం కల్పించడంతో నూటికి 90 శాతం మంది ఉద్యోగులు తమ ఫ్లాట్స్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలాగే, వ్యాపారులు కూడా కరోనా వైరస్ భయం కారణంగా తమ షాపులను మూసివేశారు. ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. 
 
వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్‌లలో పని చేసే వారంతా సొంతూళ్ళకు వెళ్లిపోయారు. ఈ కారణంగా హైదరాబాద్ నగరంలో జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో లాక్డౌన్ 2 అమలు చేయనున్నారనే వార్తల నేపథ్యంలో నగరం బోసిపోయి కనిపిస్తోంది. దీంతో అనేక మంది గృహ యజమానులు తమ ఇళ్ళ ముందు టూలెట్ బోర్డులు వేలాడతీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments