Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు విధులు నిర్వహించం : టీఎన్జీవో ప్రెసిడెంట్

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:57 IST)
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులను నిర్వహించబోమని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీశ్రీప్రసాద్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తమ ప్రాంతానికి చెందిన ఏ ఒక్క ఉద్యోగి హాజరుకారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు.
 
ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్‌ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments