Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ లవ్: ఇద్దరు తెలంగాణ యువతులను వచ్చేయమన్న అనంత కుర్రాళ్లు, కానీ...

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (17:05 IST)
టిక్ టాక్ పరిచయంలో ప్రేమలో పడిన ఇద్దరూ యువతులు తాము ప్రేమించిన యువకులను కలిసేందుకు గురువారం రాత్రి అనంతపురం జిల్లా దర్గాహోన్నూరు గ్రామానికి చేరుకున్నారు. సిద్దిపేట జిల్లా గద్వాల్ మండలం ముక్తమాసాస్ పల్లె గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు టిక్ టాక్ యాప్ ద్వారా దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వంశీ, వన్నూరు స్వామి అనే డిగ్రీ విద్యార్థులతో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది.
 
ఆ పరిచయం క్రమంగా పెరిగి పెళ్లి దాకా వచ్చింది. యువకుల మాటలు నమ్మి ఆంధ్రాకు వెళ్తున్నామని ఇంటిలో చెప్పి బుధవారం గద్వాల్ నుంచి రైలులో బయలుదేరారు. గుంతకల్లుకు చేరుకొని అక్కడి నుంచి దర్గా హోన్నూరు గ్రామానికి గురువారం రాత్రి చేరారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత యువకులు మాట మార్చడంతో వీరు విచారిస్తుండగా గ్రామస్తులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. 
 
సమస్య కొలిక్కి రాకపోవడంతో గ్రామస్తులు బొమ్మనహల్ మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా యువతులను కళ్యాణ్ దుర్గంలోని ఉజ్వల హోమ్‌కు తరలించారు. అక్కడి నుండి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments