Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ తొలి స్పీకర్‌పై అభిమానం ఇలా కూడా ఉంటుందా?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (22:03 IST)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ఏడెలి మల్లారెడ్డి అనే ఓ రైతు తెలంగాణ ఉద్యమం నుండి సిరికొండ మధుసూదనాచారి అనుచరుడుగా ఉంటూ టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూపాలపల్లి నియోజకవర్గం నుండి గెలిచిన సిరికొండ మధుసూదనాచారిని శాసనసభాపతి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఆ నియోజకవర్గంలో మధుసూదనాచారి అభిమానులందరూ మదన్న అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే మల్లారెడ్డి మాత్రం మదన్న మీద ఉన్న అభిమానంతో తన ఇంట్లో పెంచుకునే కోడిపుంజుకు మదన్న అని పేరు పెట్టు కున్నాడు.
 
మల్లారెడ్డి దగ్గిర సుమారుగా 40 కోళ్లు ఉన్నాయి. సిరికొండ మదన్న వస్తున్నాడు ఓహో.. అని మల్లారెడ్డి పిలవగానే కోళ్లు అన్నీ మల్లారెడ్డి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అంతా ఈ వింతను చూసి ఇదేం అభిమానం రా బాబూ అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments