Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (21:04 IST)
లాక్ డౌన్ సమయంలో దోపిడీకేదీ అనర్హత కాదని తేలిపోయింది. చేతివాటం సరిగ్గా పనిచేయకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారో ఇద్దరు దొంగలు. 

సిద్ధిపేట్ జిల్లా లోని రాజీవ్‌ రహదారిపై సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ వద్ద జగదేవపూర్‌ వెళ్లే దారిలో ఉన్న 'ఇండియా వన్‌' ఏటీఎం చోరికి గురైందని పోలీసులు తెలిపారు.
 
ఏటీఎం నుంచి నగదును దొంగిలించేందుకు యత్నించిన దుండగులు, డబ్బులు రాకపోవడంతో గడ్డపారలతో దాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. 
 
తెల్లవారే సరికి ఏటీఎం మిషన్ కనిపించక పోవడంతో ఇంటి యాజమాని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో నిర్వహకులు గజ్వేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఏటీఎంలో ఉన్న రూ.4,98,800 నగదు ఉన్నట్లు నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments