Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (21:04 IST)
లాక్ డౌన్ సమయంలో దోపిడీకేదీ అనర్హత కాదని తేలిపోయింది. చేతివాటం సరిగ్గా పనిచేయకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారో ఇద్దరు దొంగలు. 

సిద్ధిపేట్ జిల్లా లోని రాజీవ్‌ రహదారిపై సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజ్ఞాపూర్‌ వద్ద జగదేవపూర్‌ వెళ్లే దారిలో ఉన్న 'ఇండియా వన్‌' ఏటీఎం చోరికి గురైందని పోలీసులు తెలిపారు.
 
ఏటీఎం నుంచి నగదును దొంగిలించేందుకు యత్నించిన దుండగులు, డబ్బులు రాకపోవడంతో గడ్డపారలతో దాన్ని పెకలించి ఎత్తుకెళ్లారు. 
 
తెల్లవారే సరికి ఏటీఎం మిషన్ కనిపించక పోవడంతో ఇంటి యాజమాని నిర్వాహకులకు సమాచారమిచ్చారు. దీంతో నిర్వహకులు గజ్వేల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఏటీఎంలో ఉన్న రూ.4,98,800 నగదు ఉన్నట్లు నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments