తెలంగాణా రాష్ట్రంలో టెట్ ఫలితాలు విడుదల

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (13:04 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేసారు. ఈ ఫలితాలను అభ్యర్థులు www.tstet.cgg.gov.in అనే వెబ్‌సైటులో చూడొచ్చు.
 
కాగా, ఈ పరీక్షలను గత నెల 12వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 పరీక్షకు 3,18,506 మంది, పేపర్ 2 పరీక్షకు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments