Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో దారుణం - ఆఫీసులో వీఆర్వో దారుణ హత్య

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాహశీల్దారు కార్యాలయంలోనే వీఆర్వో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తాహశీల్దారు కార్యాలయంలో జరిగింది. ఇక్కడ కొత్తపల్లి వీఆర్వోగా పని చేస్తున్న దుర్గంబాబు (50) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు చంపేసి పారిపోయారు. 
 
తాహశీల్దారు కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన కార్యాలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments