Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో దారుణం - ఆఫీసులో వీఆర్వో దారుణ హత్య

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (12:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాహశీల్దారు కార్యాలయంలోనే వీఆర్వో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ దారుణం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తాహశీల్దారు కార్యాలయంలో జరిగింది. ఇక్కడ కొత్తపల్లి వీఆర్వోగా పని చేస్తున్న దుర్గంబాబు (50) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు చంపేసి పారిపోయారు. 
 
తాహశీల్దారు కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన కార్యాలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

శ్రీలీల తగ్గలేదు.. చేతిలో మూడు సినిమాలతో రెడీగా వుంది..

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments