Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిపూర్ణానంద కోసం కాకినాడకు పరుగెత్తిన తెలంగాణ పోలీసులు... ఎందుకంటే?

హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వ

Webdunia
గురువారం, 12 జులై 2018 (17:04 IST)
హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 
 
సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు స్వామిజీ ప్రణాళికలు తయారుచేసుకోవడంతో తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు కూడా ఆయనను బహిష్కరించాయి. ఈ మేరకు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి రాకూడదని నోటీసులలో పేర్కొన్నారు. పరిపూర్ణానందకు ఈ నోటీసులు అందజేయడానికి పోలీసులు కాకినాడకు బయల్దేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments