Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరిపూర్ణానంద కోసం కాకినాడకు పరుగెత్తిన తెలంగాణ పోలీసులు... ఎందుకంటే?

హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వ

Webdunia
గురువారం, 12 జులై 2018 (17:04 IST)
హైదరాబాద్ వెళ్లేందుకు మధురపూడి విమానాశ్రయం నుంచి టికెట్ రిజర్వ్ చేసుకున్నారు స్వామీ పరిపూర్ణానంద. బహిష్కరణ హైదరాబాద్ నగరానికే పరిమితం కావడంతో సైబరాబాద్ పరధిలో ఉండేందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. 
 
సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు స్వామిజీ ప్రణాళికలు తయారుచేసుకోవడంతో తాజాగా సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు కూడా ఆయనను బహిష్కరించాయి. ఈ మేరకు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి రాకూడదని నోటీసులలో పేర్కొన్నారు. పరిపూర్ణానందకు ఈ నోటీసులు అందజేయడానికి పోలీసులు కాకినాడకు బయల్దేరారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments