Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు శుక్రవారం పర్యటించనున్నారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పర్యటిస్తున్నారు. ముగ్గురు మంత్రులు కలిసి ఒకేసారి జిల్లాకు వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రతను కూడా భారీ స్థాయిలో కల్పించారు. 
 
శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరే మంత్రులు నేరుగా నల్గొండగు చేరుకుంటారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ పాలిటెక్నక్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను తొలుత ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేస్తారు. 
 
పిమ్మట్ బీట్ మార్కెట్‌లో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ యార్డ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నల్గొండ జైలు ఖాన వద్ద రైతు బజార్, బస్తీ దవాఖానలకు స్థల పరిశీలన చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ జిల్లా అభివృద్దికి సంబంధించి మున్సిప్ అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించి హైదరాబాద్ నగరానికి తిరుగు పయనమవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments