Webdunia - Bharat's app for daily news and videos

Install App

T భవన్ జోలికొస్తే టీడీపీ ఆఫీసులను పేల్చేస్తాం : మంత్రి మహేందర్ రెడ్డి

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (19:11 IST)
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ జోలికి వచ్చినా.. చిన్నపాటి దాడి జరిగినా తెలంగాణా రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలను పేల్చేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. 
 
టీ టీడీపీ కార్యకర్తలు తలచుకుంటే తెలంగాణ భవన్ ఆనవాళ్లు కూడా మిగలవంటూ ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికపై మంత్రి మహేందర్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. 
 
టీడీపీ తమ పార్టీ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ భవన్ జోలికి వస్తే టీడీపీ కార్యాలయాలు లేకుండా చేస్తామని అన్నారు. టీడీపీ వైఖరి మారకపోతే నల్లగొండ తరహా దాడులు కొనసాగుతాయని చెప్పారు. నల్లగొండలో జరిగిన దాడిలో రైతులు, ప్రజలే పాల్గొన్నారని చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments