Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తి ప్రాణాలు తీసిన మటన్ ముక్క.. ఎలా?

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (18:12 IST)
మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణాలు హరించింది. గొంతులో మటన్ ముక్క ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం, హనుమాన్ ఫారంలో శనివారం ఓ ఇంటి వద్ద వివాహ వేడుక జరిగింది. ఇందులో రమణ గౌడ్ (45) అనే వ్యక్తి భోజనం చేస్తుండగా, అతడి గొంతులో మటన్ ముక్క ఇరుక్కుంది. దీంతో మాటరాక, ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కేవలం మటన్ ముక్క ఇరుక్కోవడమే కాకుండా, గుండెపోటు, గ్యాస్ట్రిక్ సమస్య కూడా మరో కారణమని వైద్యులు చెప్పారు. రమణ గౌడ్ మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, గతంలో తెలంగాణాలో ఓ బాలుడి గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments