Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గేయ రచయిత జంగు ప్రహ్లాద్ మృతి

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (08:53 IST)
తెలంగాణా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదమంలో గేయరచయిత, జన నాట్య మండలి సీనియర్ కళాకారుడు జంగు ప్రహ్లాద్ మృతి చెందారు. ఆయన హైదరాబాదు‌లోని నిమ్స్ ఆస్పత్రి‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కానీ, ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
నిజానికి గురువారం బాగానే ఉన్న ఆయన... ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పోషించారు. ఆయన తెలంగాణా ఉద్యమంలో ఆట, పాటల ద్వారా కీలక భూమిక పోషించారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయన హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments