Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఆగస్టు 15 న మొదటి విడత భూ పంపిణీ

Webdunia
బుధవారం, 30 జులై 2014 (21:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో భూమిలేని దళితులకు భూ పంపిణీకి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు15 నుంచి మొదటి విడత భూ పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్నామని సెర్ప్ సీఈవో మురళీ తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన దళితులకు భూ పంపిణీ అమలు-సాధ్యాసాధ్యాలపై చర్చ కార్యక్రమంలో మురళి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదన్నారు. మొత్తంగా తెలంగాణలో 34 శాతం మంది దళితులకు భూమిలేదన్నారు. మూడు ఎకరాల లోపు భూమి ఉన్న వారికి కూడా భూ పంపిణీ చేయాలని చర్చలో పాల్గొన్న సీనియర్ విశ్లేషకులు శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments