Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న జవాన్ - ఐజీ చీఫ్ ఇంట్లో ఘటన

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (12:53 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఒక జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా నివాసంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని దేవేందర్‌గా గుర్తించారు. ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దేవేందర్ కుమార్ గత 2021లో సీఆర్పీఎఫ్‌ జవానుగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని సీఆర్పీఎఫ్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా ఇంట్లో భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున చికోటి గార్డెన్ సమీపంలో దేవందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన సర్వీస్ రివాల్వ్‌తోనే కాల్చుకుని బలవన్మరానికి పాల్పడ్డాడు. 
 
అయితే, దేవేందర్ కుమార్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని బేగంపేట పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. జవాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments