Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిపై సిపి సజ్జనార్‌కు జనసేన వీరమహిళ ఫిర్యాదు

Webdunia
గురువారం, 27 మే 2021 (10:16 IST)
సినీ నటి శ్రీరెడ్డిపై సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేసారు.
 
సినీ నటి శ్రీరెడ్డి పైన సైబరాబాద్ కమిషనరేట్ సీపీ సజ్జనార్‌కు తెలంగాణ జనసేన వీర మహిళా విభాగం తరపున కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ చైర్మన్ శ్రీమతి కావ్య మండపాక గారు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments