Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ షాకింగ్ నిర్ణయం - 10 నుంచి ప్రజా దర్బార్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (19:24 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
మహిళా దర్బార్ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇందులో మహిళలు పాల్గొనాలని, ఇందుకోసం మహిళలు 040-23310521కు ఫోన్ చేసి లేదా rajbhavan-hyd@gov.inకు మెయిల్ చేయాలని తెలిపారు.
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ ఉందని, ప్రతి నెలా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments