Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ గవర్నర్ షాకింగ్ నిర్ణయం - 10 నుంచి ప్రజా దర్బార్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (19:24 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించిన వివరాల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. 
 
మహిళా దర్బార్ జూన్ 10వ తేదీ మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇందులో మహిళలు పాల్గొనాలని, ఇందుకోసం మహిళలు 040-23310521కు ఫోన్ చేసి లేదా rajbhavan-hyd@gov.inకు మెయిల్ చేయాలని తెలిపారు.
 
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు రాజ్‌భవన్‌ ఉందని, ప్రతి నెలా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ గవర్నర్‌కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments