పబ్ యజమానులకు వార్నింగ్ ఇచ్చిన ఎక్సైజ్ శాఖ

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (11:55 IST)
హైదరాబాద్ నగరంలో పబ్‌ల సంస్కృతి పెరిగిపోతోంది. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు యువతీయువకులు పబ్బుల్లో వాలిపోతున్నారు. అయితే, ఇష్టంవచ్చినట్టుగా లౌడ్ స్పీకర్లలలో రణగొణ ధ్వనులతో పబ్బుల్లో కార్యక్రమాలు కొనసాగిస్తూ చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 
 
తాజాగా నగరంలోని ఈ పబ్బులకు సంబంధించి శబ్దాలపై ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా లైవ బ్యాండ్‌పై పలు ఆంక్షలు విధించింది. పబ్బుల్లో సౌండ్ పొల్యూషన్‌పై ఏదేని ఇబ్బదులు తలెత్తినా అసౌకర్యంగా అనిపించినా ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, నగరంలోని పబ్బుల్లో శబ్దకాలుష్యాన్ని నివారించే దిశగా జూబ్లీ హిల్స్ పోలీసులు కీలక సూచనలు జారీచేశారు. 
 
పబ్లుల్లో శబ్దకాలుష్యానికి సంబంధించి ఏదేని ఫిర్యాదు ఉంటే 100 నంబరుకు డయల్ చేయాలని కోరారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక పబ్బుల్లో శబ్దకాలుష్యానికి సంబంధించిన  అనేక సమస్యలను పోలీసులు పరిష్కరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments