Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్నాథన్ కమిటీ మా సూచనలు పట్టించుకోలేదు : 'T' ఉద్యోగులు

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (18:35 IST)
ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. స్థానికత అంశంలో తాము చేసిన సూచనలు కమిటీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు కదా.. అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను వైబ్‌సైట్‌లో పొందుపర్చిన అనంతరం తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, స్థానికతపై తమ విజ్ఞప్తులు ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 
 
స్థానికత నిర్ధారణకు సరైన యంత్రాంగమంటూ లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికే తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. స్థానికతను నిర్ధారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయాలని, ఉద్యోగుల ఆప్షన్ ఫాంలో తల్లిదండ్రుల స్థానిక వివరాలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల విభజన చేసి ఈ వివాదానికి ముగింపు పలకాలని వారు కోరుతున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments