Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి వైద్య పరీక్షలు!

Webdunia
సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (13:48 IST)
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంగళవారం పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఒంట్లో నలతగా ఉండటంతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. 
 
నిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిమ్స్ వైద్యులు డాక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో మహమూద్ అలీ ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుందని నిమ్స్ వైద్యులు తెలిపారు. కాగా, పరీక్షల అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకుని నిమ్స్‌‌లో చికిత్స పొందుతున్న సినీనటుడు కృష్ణంరాజును మహమూద్ అలీ పరామర్శించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments