Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్‌లో తెలంగాణ కొత్త మైలురాయి - 4 కోట్ల మార్క్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:16 IST)
తెలంగాణ రాష్ట్రం కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేసింది. అంటే ఇప్పటివరకు అర్హులైన 50 శాతం మందికి మొదటి డోస్ టీకాలను పంపిణీ చేశారు. అలాగే, రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో 50 శాతం మేరకు పూర్తయిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. 
 
ఆ తర్వాత మరో 78 రోజుల్లో రెండు కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇక కేవలం 27 రోజుల్లో అంటే అక్టోబరు 23వ తేదీ నుంచి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపణీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం