Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్‌లో తెలంగాణ కొత్త మైలురాయి - 4 కోట్ల మార్క్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (15:16 IST)
తెలంగాణ రాష్ట్రం కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేసింది. అంటే ఇప్పటివరకు అర్హులైన 50 శాతం మందికి మొదటి డోస్ టీకాలను పంపిణీ చేశారు. అలాగే, రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో 50 శాతం మేరకు పూర్తయిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. 
 
ఆ తర్వాత మరో 78 రోజుల్లో రెండు కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇక కేవలం 27 రోజుల్లో అంటే అక్టోబరు 23వ తేదీ నుంచి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపణీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం