తెలంగాణలో 704 కేసులు.. ఐదుగురు మృతి

Webdunia
శనివారం, 10 జులై 2021 (21:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 704 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 726 యాక్టివ్ కేసులుండగా..3,725 మంది మృతి చెందారు. 
 
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 77 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని..917 మంది డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6 లక్షల 16 వేల 769గా ఉంది.
 
ఏ జిల్లాలో ఎన్ని కేసులు..
ఆదిలాబాద్ 04. భద్రాద్రి కొత్తగూడెం 25. జీహెచ్ఎంసీ 77. జగిత్యాల 20. జనగామ 08. జయశంకర్ భూపాలపల్లి 12. జోగులాంబ గద్వాల 04. కామారెడ్డి 01. కరీంనగర్ 55. ఖమ్మం 44. కొమరం భీం ఆసిఫాబాద్ 05. మహబూబ్ నగర్ 10. మహబూబాబాద్ 22. మంచిర్యాల 46. మెదక్ 06. మేడ్చల్ మల్కాజ్ గిరి 28. ములుగు 16.
 
నాగర్ కర్నూలు 07. నల్గొండ 64. నారాయణపేట 00. నిర్మల్ 02 నిజామాబాద్ 06 పెద్దపల్లి 37. రాజన్న సిరిసిల్ల 25. రంగారెడ్డి 27. సంగారెడ్డి 12. సిద్దిపేట 22. సూర్యాపేట 27. వికారాబాద్ 05. వనపర్తి 06. వరంగల్ రూరల్ 17. వరంగల్ అర్బన్ 47. యాదాద్రి భువనగిరి 17. మొత్తం 704.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments