Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో సీఎం కేసీఆర్.. అస‌లు ఏం జ‌రుగుతోంది..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.సీ.ఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ప‌లువురు ప్రాంతీయ పార్టీ నాయ‌కుల‌ను కెసిఆర్ క‌ల‌వ‌డం... వారంద‌రూ కెసిఆర్‌కి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్ప‌డం తెలిసిందే. దీంతో వ‌చ్చే

Webdunia
సోమవారం, 28 మే 2018 (13:11 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.సీ.ఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఓ ఫ్రంట్ ఏర్పాటు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ప‌లువురు ప్రాంతీయ పార్టీ నాయ‌కుల‌ను కెసిఆర్ క‌ల‌వ‌డం... వారంద‌రూ కెసిఆర్‌కి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్ప‌డం తెలిసిందే. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌ర‌ుగ‌నుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఇదిలా ఉంటే... కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. 
 
ఢిల్లీలోనే నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఉంటారని సమాచారం. దీంతో కెసీఆర్ ఢిల్లీ ప‌య‌నం చ‌ర్చనీయాంశం అయ్యింది. అయితే.. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ నిమిత్తం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణపై కేంద్రంతో చర్చించనున్నారని తెలిసింది. కాగా, కొత్త జోనల్ విధానం, రైతు జీవిత బీమా పథకాన్ని తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జ‌రిగిన‌ ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలతో అజెండాను రూపొందించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments