Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ పేటలో కనకదుర్గ, సత్యసాయి బాబాకు కేసీఆర్ పూజలు...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:43 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ రోజు పలు మొక్కులను చెల్లించుకున్నది. ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి శోభతో పాటు, మంత్రి కేటీ రామారావు సతీమణి శైలిమ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు అమీర్‌పేటలోని భగవాన్  సత్యసాయి బాబా ప్రశాంతి నిలయం మరియు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 
 
తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యంలో భవిష్యత్తులో అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్లేలా మొక్కుకున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు దేవాలయానికి వచ్చిన కెసిఆర్ కుటుంబ సభ్యులకు దేవాలయ ప్రతినిధులు, అయ్యవార్లు శాస్త్రోక్తంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

David Warner: రాబిన్ హుడ్‌ సినిమాలో డేవిడ్ వార్నర్... నితిన్, శ్రీలీల చిత్రాల్లో ఎలా కనిపిస్తారో?

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments