Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన యాపిల్ ముక్క

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన ఒకటి జరిగింది. చిన్నపాటి యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన ఒకటి జరిగింది. చిన్నపాటి యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరుకు చెందిన జానపద కళాకారుడు ఏ.శంకర్‌ అనే వ్యక్తి నాలుగో కుమార్తె ఝాన్సీ సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
ఆదివారం సెలవుదినం కావడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న యాపిల్‌ తీసి కట్ చేసి ఆరగిస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ విద్యార్థినికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైంది. 
 
వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే లోపే ఝాన్సీ కన్నుమూసింది. అకారణంగా బిడ్డ మరణించడంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments