Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ విద్యార్థిని ప్రాణం తీసిన యాపిల్ ముక్క

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన ఒకటి జరిగింది. చిన్నపాటి యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (12:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో విషాద సంఘటన ఒకటి జరిగింది. చిన్నపాటి యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో డిగ్రీ విద్యార్థిని మృతి చెందింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరుకు చెందిన జానపద కళాకారుడు ఏ.శంకర్‌ అనే వ్యక్తి నాలుగో కుమార్తె ఝాన్సీ సుల్తానాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
ఆదివారం సెలవుదినం కావడంతో సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లోని ఫ్రిజ్‌లో ఉన్న యాపిల్‌ తీసి కట్ చేసి ఆరగిస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆ విద్యార్థినికి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైంది. 
 
వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించే లోపే ఝాన్సీ కన్నుమూసింది. అకారణంగా బిడ్డ మరణించడంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments