Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణహిత నదిలో శవాలుగా తేలిన తల్లీకుమార్తె.. బావిలో తండ్రి మృతదేహం

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (13:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీమ్ జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో తల్లీ కుమార్తెలు కలిసి ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటే, తండ్రి మాత్రం బావిలో దూకి చనిపోయాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చింతలమానెపల్లి మండలం బూరపెల్లికి భార్యాభర్తలు తమ కుమార్తెతో కలిసి జీవిస్తున్నారు. వీరిలో తల్లీ కుమార్తె శుక్రవారం ఉదయం ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 
 
భార్య, కూతురి మృతి వార్త విన్న భర్త… అది జీర్ణించుకోలేక ఇంటివద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు… ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments