Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను విచారణకు సిద్ధం.. ఎపుడు రమ్మంటారు : టీ ఏసీబీకి సండ్ర లేఖ

Webdunia
బుధవారం, 1 జులై 2015 (15:22 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెంది టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు ఓ లేఖ రాశారు. ఓటుకు నోటు కేసులో తాను విచారణకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అందువల్ల విచారణకు ఎపుడు రమ్మంటే అపుడు వస్తానంటూ అందులో పేర్కొన్నారు. వెన్ను, కాలునొప్పి కారణంగా రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో 10 రోజుల పాటు చికిత్స పొందానని సండ్ర వెల్లడిస్తూ.. గత వారంపదిరోజులుగా తాను ఎక్కడున్నానో బహిర్గతం చేశారు. 
 
గతంలో ఓటుకు నోటు కేసులో సండ్రను విచారించేందుకు గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నానని ఏసీబీకి తొలిసారి లేఖ రాసిన విషయంతెల్సిందే. కొన్ని రోజుల కిందటే ఏసీబీ ఇచ్చిన గడువు కూడా ముగియడంతో మరోసారి సండ్రకు టి.ఏసీబీ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే, టీ ఏసీబీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. సండ్ర వెంకటవీరయ్యే స్వయంగా టీ ఏసీబీకి లేఖ రాశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments