Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాలో టీడీపీ శంఖారావం.. హాజరుకానున్న చంద్రబాబు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (08:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. శంఖారావం పేరిట నిర్వహించే ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరం నుంచి భారీ వాహనశ్రేణిలో వెళతారు. ఈ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ మైదానంలో నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.
 
నిజానికి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనపడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు, ఆ తర్వాత మరికొందరు తెరాస పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇపుడు టీడీపీలో చెప్పుకోదగిన సీనియర్ నేతలులేరు. ఉన్నవారంతా చోటామోటా నేతలే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు దృష్టిసారించారు. 
 
ఇందులోభాగంగా, బుధవారం ఖమ్మంలో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సభ కోసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments