Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాలో టీడీపీ శంఖారావం.. హాజరుకానున్న చంద్రబాబు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (08:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. శంఖారావం పేరిట నిర్వహించే ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నగరం నుంచి భారీ వాహనశ్రేణిలో వెళతారు. ఈ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ మైదానంలో నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు.
 
నిజానికి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనపడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు, ఆ తర్వాత మరికొందరు తెరాస పార్టీలో చేరారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇపుడు టీడీపీలో చెప్పుకోదగిన సీనియర్ నేతలులేరు. ఉన్నవారంతా చోటామోటా నేతలే. ఈ నేపథ్యంలో తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు దృష్టిసారించారు. 
 
ఇందులోభాగంగా, బుధవారం ఖమ్మంలో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సభ కోసం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments