Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 60 వేల రూపాయలు తీసుకుని గ్రామ ప్రజలకు తాగునీళ్లవ్వండి: జగ్గారెడ్డి

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (22:20 IST)
కొండాపూర్ మండలం మాన్సన్ పల్లి గ్రామ మంచి నీటి సమస్యపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులతో మాట్లాడారు. మిషన్ భగీరథకి సంబంధించి మిగిలిన కొద్ది పనులకు గాను కాంట్రాక్టర్‌కి స్వయంగా 60 వేల రూపాయలు ఇచ్చారు.
 
పనులు త్వరగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు నీరు అందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పదిహేను రోజుల్లో మాన్సన్ పల్లి గ్రామ ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments