Webdunia - Bharat's app for daily news and videos

Install App

సండ్రకు టీ ఏసీబీ నోటీసులు.. డెడ్‌లైన్ 6వ తేదీ 5 గంటల వరకు...

Webdunia
శనివారం, 4 జులై 2015 (16:28 IST)
ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ రాష్ట్ర ఏసీబీ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ ఎదుట హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ నోటీసులను స్వయంగా ఇచ్చేందుకు టీ ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని సండ్ర నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో సండ్ర ఇంట్లో లేక పోవడంతో గోడకు నోటీసు అంటించి వచ్చారు. 
 
ఇదిలావుండగా పది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న సండ్ర.. ఇటీవలే ఖమ్మంకు వెళ్లి, ఏసీబీకి లేఖ రాసిన విషయంతెల్సిందే. ఏసీబీ విచారణకు సిద్ధమని, ఎపుడు పిలిస్తే అపుడు వస్తానని లేఖలో పేర్కొన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments