Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూర్‌నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయింజన్ అయింది. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వీరి పాఠశాల సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
శనివారం ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తల్లిదండ్రులు ఖర్జూర పండ్లు స్నాక్స్‌గా ఇచ్చారు. ఆ పండ్లను తన స్నేహితులకు కూడా సదరు విద్యార్థి పంచిపెట్టాడు. ఈ పండ్లను ఆరగించిన పది మంది విద్యార్థులకు కొద్దిసేపటికే ఫుడ్‌‍పాయిజన్ అయింది. 
 
కాలపరిమితి దాటిన పండ్లను ఆరగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడివుంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి పెద్దిరెడ్డి పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments