Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చంపిన స్వాతి జైల్లో యోగా చేస్తోందట...

ప్రియుడు శారీరక సుఖానికి అలవాటుపడి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చిన భార్య స్వాతి ఇపుడు జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈమె ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ ఎలాంటి ఆందోళన లేకుండా యోగా చేస్తోందట.

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (12:19 IST)
ప్రియుడు ఇచ్చే శారీరక సుఖానికి అలవాటుపడి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చిన భార్య స్వాతి ఇపుడు జైల్లో ఊచలు లెక్కిస్తోంది. ఈమె ప్రస్తుతం జైలు జీవితం గడుపుతూ ఎలాంటి ఆందోళన లేకుండా యోగా చేస్తోందట. ఆమెను చూసిన జైలు సిబ్బందే ఆశ్చర్యపోతున్నారట. 
 
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన తన భర్త అయిన కాంట్రాక్టర్ సుధాకర్‌ రెడ్డిని భార్య స్వాతి తన ప్రియుడు రాజేష్‌తో కలిసి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న స్వాతిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జిల్లా జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు 687 అనే ఖైదీ నంబరును కేటాయించారు. 
 
ఈమె ఉంటున్న లాకప్‌లో మొత్తం 13 మంది ఖైదీలు ఉన్నారు. వీరితో పాటు జైలులో ఎంలాంటి ఆందోళన లేకుండా స్వాతి గడిపినట్లు సమాచారం. పైగా, స్వాతికి యోగా చేసే అలవాటు ఉండటంతో కొంత సమయం పాటు ఆమె యోగా కూడా చేసిందట. స్వాతి చదువుకున్నందున జైలులో ఉండే నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించమని పోలీసులు చెప్పినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments