Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శ్రీనివా్‌సయాదవ్‌?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:20 IST)
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌ పోటీ చేయడం ఖాయమైంది. అదే నియోజకవర్గానికి చెందిన గెల్లును తమ అభ్యర్థిగా బరిలో దించబోతున్నట్లు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ముఖ్యులకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

వాస్తవానికి హుజూరాబాద్‌ నుంచి పాడి కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయించాలని కేసీఆర్‌ తొలుత అనుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ చేతిలో ఓడిపోయినా 60 వేలకు పైగా ఓట్లు సాధించడం, ఆయన సామాజికవర్గం కలిసి వచ్చే అంశాలుగా భావించారు.
 
కాంగ్రె్‌సలో ఉన్న కౌశిక్‌రెడ్డిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటామనే విషయాన్ని నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తనను ప్రగతి భవన్‌లో కలిసినప్పుడు ఆయన స్వయంగా చెప్పారు.

హుజూరాబాద్‌ అభ్యర్థి అనుకున్న కౌశిక్‌రెడ్డిని తాజాగా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్‌ చేశారు. కేసీఆర్‌ నిర్ణయం మార్చుకోవడం వెనుక పలు కారణాలున్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments